Ram Mandir: హైదరాబాద్కు చెందిన 64ఏళ్ల శాస్త్రి..అయోధ్యకు 8వేల కి.మీ పాదయాత్ర.. చెప్పుల ధర తెలిస్తే షాకే!
జనవరి 22న అయోధ్యలో జరిగే రాముల వారి ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి(64) రూ.64 లక్షల విలువైన బంగారు పూత పూసిన చెప్పులు ధరించి అయోధ్యకు 8,000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్నారు.