Ayodhya Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడిని పూజించే రామాలయ ప్రధాన పూజారి ఎవరో తెలుసా?
ఘజియాబాద్లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్కు చెందిన విద్యార్థి మోహిత్ అయోధ్య రామ మందిరం పూజారిగా ఎంపికయ్యారు. దూధేశ్వర్ వేద్ విద్యాపీఠ్లో ఏడేళ్లు చదివిన తర్వాత, మోహిత్ పాండే తదుపరి చదువుల కోసం తిరుపతికి వెళ్లారు. ఇక జనవరి 22న రామాలయం ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే!