TDP : రాజమండ్రిలో ఉద్రిక్తత.. పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదం.!
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా పథకంపై ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.