రాజమండ్రిలో రాజకీయ రగడ..Anchor Kavya speaks about Attacks on her | RTV
రాజమండ్రిలో రాజకీయ రగడ..Anchor Kavya speaks about recent Attacks on her and says about Political Influences are causing to weaken the Issue | RTV
రాజమండ్రిలో రాజకీయ రగడ..Anchor Kavya speaks about recent Attacks on her and says about Political Influences are causing to weaken the Issue | RTV
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా పథకంపై ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రైల్వే సిబ్బంది, పోలీసులు రాజమండ్రి జీజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణపాయం లేకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వైద్యులు తెలిపారు.