రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాన్ నేపథ్యంలో రైల్వే స్పెషల్ ట్రైన్స్..!!
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడుతోపాటు ఏపీని వణికిస్తోంది. తీరం వైపు దూసుకొస్తోంది. తెలంగాణపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలోని పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ నేపథ్యంలో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను కేటాయించింది. హెల్ప్ లైన్ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేసింది.
/rtv/media/media_files/UsH4KYqUqHGfcgO8wMx8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-jpg.webp)