Rath Yatra: పూరీ జగన్నాధ యాత్రలో అపశ్రుతి.. విగ్రహం కిందపడి ఏడుగురికి గాయాలు
పూరీలో రథయాత్ర అనంతరం మంగళవారం బలభద్ర విగ్రహం పడిపోవడంతో ఏడుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. మూడు దేవతా విగ్రహాలను రథంపై నుంచి గుండిచా ఆలయంలోని అడపా మండపానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/06/29/odisha-puri-stampede-2025-06-29-10-19-05.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rath-Yatra.jpg)