IPL 2024: త్వరలో క్రికెట్ బేస్ బాల్ గా మారబోతుంది.. పంజాబ్ కెప్టెన్ సామ్ కుర్రాన్ !
ఐపీఎల్ క్రికెట్ చరిత్ర లో తిరుగులోని రికార్డ్ ను పంజాబ్ కింగ్స్ సృష్టించింది.అయితే మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కురాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటో చూసేయండి!