Drone Attack: బిగ్ షాక్.. క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి - ఇద్దరు స్పాట్లోనే!
పాకిస్తాన్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో భారత డ్రోన్ కూలిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025)లో భాగంగా ఇవాళ పెషావర్ జల్మి VS కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగింది. ఆ వీడియో వైరలవుతోంది.