142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అత్యాచారం.. ఆరేళ్లుగా అదే పని
ఆరు సంవత్సరాలుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్కూల్ ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 142 మంది విద్యార్థినులు అతను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.