Amrit Bharat Express : ప్రయాణికులకు షాక్.. ‘అమృత్ భారత్’ జర్నీ చాలా కాస్ట్లీ!
రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్’ ఎక్స్ప్రెస్ చార్జీల వివరాలు వెల్లడించారు రైల్వే అధికారులు. అయోధ్య నుంచి బయల్దేరే తొలి రైలుకు ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించనుండగా మిగతా రైళ్లకంటే ఇందులో 15-17% చార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.