సెప్టెంబర్ 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు!
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలను సెప్టెంబర్ 21న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న అధికారికంగా ప్రకటించింది. 2022 లో ఆర్థిక సంక్షభంతో గోటబయ రాజపక్సే అధ్యక్ష పదవికీ రాజీనామా చేశారు.ఆ సమయంలో అన్నిపార్టీల మద్ధతుతో ఆ బాధ్యతలను రణిల్ విక్రమ సింగే చేపట్టారు.
/rtv/media/media_files/2025/06/08/wgp8fn6aDEiYlNMCFpdw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T151320.174.jpg)