Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి కలశ పూజ...గర్భగుడిలో ప్రత్యేక హారతి..!!
అయోధ్య రామమందిరంలో రాంలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు కొనసాగుతున్నాయి. సరయు నది తీరంలో బుధవారం కలశ పూజ నిర్వహించారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్టించే చోట పూజలు చేశారు. గురువారం గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చుతారు.
/rtv/media/media_files/2025/04/15/1OmxEDN5pshD15P0m2dd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ram-mandhir-1-jpg.webp)