Power Outage: కరెంట్ లేక మూడు దేశాల్లో అల్లకల్లోలం.. రోడ్లపైకి వచ్చిన జనం
స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో ఏప్రిల్ 28న ఉదయం నుంచి కరెంట్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేశారు. విమానయాన సర్వీసులు ఆగిపోయాయి. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. దాదాపు 5 కోట్ల మంది కరెంట్ కోత ప్రభావానికి గురయ్యారు.
By B Aravind 28 Apr 2025
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి