YS Sharmila : షర్మిల దూకుడు.. జిల్లాల పర్యటన షురూ.. తేదీలు ఖరారు!
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ షర్మిల జనవరి 23 నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి ఇడుపులపాయ వరకు ఆమె పర్యటన చేస్తారని సమాచారం.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ షర్మిల జనవరి 23 నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి ఇడుపులపాయ వరకు ఆమె పర్యటన చేస్తారని సమాచారం.
ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని మూడో సారి కూడా మోడీనే ప్రధాని మంత్రి కాబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల్లో 350 కి పైగా సీట్లు గెలవబోతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల జనవరి 21న ఆంధ్రరత్న భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆమె నాయకత్వానికి మద్దతు పలికారు.
వైసీపీ నాలుగో జాబితా సిద్ధం అవుతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ చాలా జాగ్రత్తగా లెక్కలు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. ఇదే ఫార్ములాతో ఇప్పటికే మూడు జాబితాలను రిలీజ్ చేసిన చేసిన జగన్.. నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నారు.
ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల లిస్ట్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడు అభ్యర్ధుల లిస్ట్ను విడుదల చేసిన వైసీపీ నాల్గవ దాని మీద కసరత్తులు చేస్తోంది. ఈరోజు లేదా రేపు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
మా కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య తీరిపోయింది అంటున్నారు కేశినేని నాని తమ్ముడు చిన్ని. ఎవరో ఒకరిద్దరు అనామకులు వెళ్ళిపోతే పార్టీకి ఏమీ నష్టం లేదని..విజయవాడ ప్రజలు టీడీపీ వైపే ఉంటారని చెప్పారు కేశినేని చిన్ని.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన లగడపాటి రాజగోపాల్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. లగడపాటి మాజీ ఎంపీ హర్షకుమార్ ఇద్దరు కలిసి మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు. వీరు ముగ్గురు కలయిక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ నేత మంత్రి అమర్నాథ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం మీద ఉత్కంఠతకు తెరపడేటట్లు కనిపిస్తోంది. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్థానంలో అమర్నాథ్ను పోటీ చేయమని అదిష్టానం అడిగిందని..దానికి ఆయన కూడా పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.