తెలంగాణ అభివృద్ధికి సహకరించండి.. ప్రధానికి సీఎం, డిప్యూటీ సీఎం వినతి
ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. మంగళవారం సాయంత్రం అరగంట పాటు వారు ప్రధానితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. మంగళవారం సాయంత్రం అరగంట పాటు వారు ప్రధానితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురికావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్కు గాయమైందన్న వార్త తనను బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. దివంగత నేత ప్రణబ్ ముఖర్జీని ఎప్పుడు కలిసినా ఆయన పాదాలకు నమస్కరించేవారని శర్మిష్ట ముఖర్జీ తెలిపారు. తాజాగా ప్రణబ్ మై ఫాదర్ పేరుతో బుక్ రాసిన ఆమె.. ఇందులో సంచలన వివరాలు పేర్కొన్నారు. ప్రణబ్ తన డైరీలో రాసిన అంశాలను ఈ బుక్లో పేర్కొన్నారు.
తెలంగాణలో తన ప్రచారంలో చివరిరోజైన సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో నిర్వహించిన రోడ్ షోకు వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. రోడ్ షో పొడవునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
బీసీ సీఎం, మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం పాటిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తూప్రాన్ లో మాట్లాడుతూ సకల జనుల సౌభాగ్య తెలంగాణ తమతోనే సాధ్యమన్నారు.
ఫైనల్ మ్యాచ్ లో ఓటమితో నిస్పృహకు లోనైన తమకు అభిమానుల మద్దతు ధైర్యాన్నిస్తోందన్నాడు రవీంద్ర జడేజా. ఓటమి అనంతరం నిన్న రాత్రి డ్రెస్సింగ్ రూంకు ప్రధాని నరేంద్ర మోదీ రాక తమకెంతో ప్రత్యేకమైనదని, అది తమలో ధైర్యం నింపిందని ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు భారత జట్టుకు బాసటగా నిలిచారు. ఓటమితో కుంగిపోవద్దని, తామెప్పుడూ జట్టుకు మద్దతుగా ఉంటామని ట్వీట్ చేశారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ ఎదురైంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ సభలో ఏర్పాటు చేసిన లైటింగ్ పోల్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది యువతి. ఇది గమనించిన ప్రధాని.. యువతిని కిందకు దిగాలని వేడుకున్నారు.