PM Kisan Samman Nidhi: రైతులకు.. పేదలకు మోదీ గుడ్ న్యూస్.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. పీఎంఓ సౌత్ బ్లాక్ లో తన కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి సౌత్ బ్లాక్ ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 9 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు మోదీ