PM Kisan Yojana: రైతులకు మోదీ సర్కార్ షాక్.. పీఎం కిసాన్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
ప్రధానమంత్రి కిసాన్ యోజనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ స్కీం కింద అందిస్తున్న నిధులను పెంచే ప్రసక్తే లేదని కేంద్రం వెల్లడించింది. డబ్బు పెరుగుతాయని అంచనా వేసిన రైతులకు కేంద్రం మొండిచేయి చూపించింది.