Latest News In TeluguPending Cases: దేశంలో 5 కోట్ల పెండింగ్ కేసులు దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యూపీలో అత్యధికంగా 1.18 కోట్ల కేసులు, సుప్రీంకోర్టులో 84,045 కేసులు, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. By V.J Reddy 27 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn