AP: విడదల రజనీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్ కు లేఖ
మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో రజనీ, ఐపీఎస్ జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది.
/rtv/media/media_files/2025/04/25/VCAUhzTO1KayXBuYraJW.jpg)
/rtv/media/media_files/2025/03/04/OwKuR7XSOn1i6YWG6hYY.jpg)
/rtv/media/media_library/vi/kswoJXL-wVs/hq2.jpg)