పార్లమెంట్ను కూల్చి భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఖలీస్థాన్ ఉగ్రవాది
ఖలీస్థాన్ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ.. తన హత్యకు కుట్రలు చేసిన భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానంటున్నాడు. డిసెంబరు 13 లేదా ఆలోపే పునాదులతో సహా పార్లమెంట్ను కూల్చివేస్తామంటూ ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ అని రాసివున్న పోస్టర్ రిలీజ్ చేశాడు.
/rtv/media/media_files/2025/04/28/VLVOdj2B4SZHu8OCN4Px.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-06T125345.533-jpg.webp)