Pani Puri: పానీపూరితో ఏడాదికి రూ.40 లక్షలు.. జీఎస్టీ శాఖ నోటీసులు
తమిళనాడులోని ఓ పానీపూరి అమ్ముకునే వ్యక్తి ఏకంగా ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు. అతడు ట్యాక్స్ కట్టడం లేదని తాజాగా జీఎస్టీ విభాగం నోటీసులు పంపించింది. ప్రస్తుతం ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.