pallavi prashanth: ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో మరో 16 మంది అరెస్ట్..!
బిగ్ బాస్ విజేతను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్థూడియో దగ్గర జరిగిన గొడవ కేసులో పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు ఉన్నట్లుగా తెలిపారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.