వైజాగ్ లో యుద్ధ సైరన్ | India Pakistan War Tension | Pahalgam Attack Update | Vizag War Sound | RTV
భారత సైనిక దళాల కదలికలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, ఫొటోలను పాకిస్థాన్కు చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్లో అరెస్ట్ చేశారు. అమృత్సర్కు చెందిన పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్లు పాకిస్థాన్కు అందజేస్తున్నారని దర్యాప్తులో తేలింది.