స్వర్ణం గెలిచాడు కానీ..ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నాడు!
ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రవీణ్ సైనీ 2002,2005 అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్లో ,బంగారు,రజత పతకాలని సాధించాడు. ప్రస్తుతం అతడు కూరగాయలు విక్రయిస్తున్నాడనే వార్త ఇంటెర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. దీంతో పలువురు నెటిజన్లు ప్రభుత్వం అతనికి సాయం చేయాలని కోరుతున్నారు.