మల్లారెడ్డికి మరో షాక్..
మాజీ మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలకు సంబంధించి ఆరోపణలు, కూల్చివేతలు ఆగడం లేదు. తాజాగా శామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు FTLలో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలకు సంబంధించి ఆరోపణలు, కూల్చివేతలు ఆగడం లేదు. తాజాగా శామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు FTLలో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి పోలిటికల్ హిస్టరీ తో పాటు, వివాదాల చరిత్రను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
త్వరలో రేవంత్ రెడ్డిని కలిసి ఇటీవల జరిగిన భూ వివాదానికి సంబంధించి తన వద్ద ఉన్న పత్రాలను చూపిస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచన లేదన్నారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మల్లారెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
హీట్వేవ్ పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పొలంలో పనిచేసే వ్యక్తులకు సమస్యలను ఎక్కవ కలిగిస్తుంది. వేడి వేవ్ సమయంలో పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ వంటి నీటి పండ్లను తినాలి. తద్వారా శరీరం హైడ్రేటెడ్గా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఈ రోజుల్లో చిన్న షాపుల నుంచి పెద్ద కంపెనీల వరకు అందరూ కంప్యూటర్లు వాడుతున్నారు.ఈ కంప్యూటర్లో టైప్ చేయడానికి కీబోర్డ్ అవసరం. ఈ కీబోర్డ్లో చాలా బటన్లు ఉన్నప్పటికీ, కొన్ని బటన్ల ఫీచర్లను చూద్దాం.
ఈ నెల 15న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమ అఖిల ప్రియ డ్రైవర్ పై జరిగిన హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఏవీ సుబ్బారెడ్డిని మాత్రం ఇంకా దొరకలేదు. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తామని స్థానిక డీఎస్పీ వెల్లడించారు.
మాచర్ల ఘటనలకు సంబంధించి ఈసీకి సజ్జల రామకృష్ణారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. డియో అధికారిక వెబ్ కాస్టింగ్ నుంచి వస్తే.. ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు. మొత్తం 7 ఈవీఎంలు ధ్వంసమైతే కేవలం ఒక్క ఘటనకు సంబంధించిన వీడియో మాత్రమే ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ SR విద్యాసంస్థల్లోని పట్టభద్రులతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.