Jagan Defeat: జగన్ ను ముంచిన 'మూడు రాజధానులు'
రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తామంటూ ప్రకటనలు చేసిన వైసీపీని అదే అంశం ముంచినట్లు ప్రస్తుత ఎన్నికల ఫలితాలను విశ్లేస్తే అర్థం అవుతోంది. ఏపీని రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటూ ప్రతిపక్షాలకు చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లినట్లు అర్థం అవుతోంది.