India-China: భారత్ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు.. అమెరికా నిఘా సంస్థ సంచలన రిపోర్ట్!
తైవాన్ను ఆక్రమించేందుకు చైనా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికాకు చెందిన ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి చైనాకు 1000 వరకు అణ్వాయుధాలు ఉంటాయని తెలిపింది. ఇండియా చైనాను ప్రధాన శత్రువుగా భావిస్తోందని వెల్లడించింది.
/rtv/media/media_files/2026/02/17/china-2026-02-17-15-07-11.jpg)
/rtv/media/media_files/2025/05/26/aDwyrYWsuPHpablyGSUR.jpg)