టీడీపీకి చురకలంటించిన కోడెల శివరామ్.. కారణం అదేనా?
దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు. తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా..