BIG BREAKING: నెల్లూరులో స్కూల్ బస్సు బోల్తా!
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తడలోని బోడి లింగాల పాడు వద్ద చిన్నారులు వెళ్తున్న నారాయణ స్కూల్ బస్ బోల్తా పడింది. బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.