2 సెంటీమీటర్ల తేడాతో అగ్రస్థానం కోల్పోయిన.. గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రా
ఖతార్ రాజధాని దోహాలో డైమండ్ లీగ్ సిరీస్ జరిగిన జావెలిన్ ఈవెంట్లో భారత్కు చెందిన నీరజ్ చోప్రా రెండు సెంటీమీటర్ల దూరంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు.చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాట్లెడ్జ్ 88.38 మీటర్ల జావెలిన్ త్రోతో మొదటి స్థానంలో నిలిచాడు.