Ap Liquor Scam : క్వార్టర్ బాటిల్ రూ.80 నుంచి 90 లోపే...ఏపీలో కొత్త మద్యం పాలసీలో అదిరిపోయే ఆఫర్!
ఏపీలోని కూటమి ప్రభుత్వం తక్కువ ధరల్లోనే వివిధ రకాల ప్రముఖ మద్యం బ్రాండ్లను విక్రయించాలని భావిస్తోంది. క్వార్టర్ బాటిల్ ధర రూ. 80 నుంచి రూ. 90 ఉండనున్నట్లు సమాచారం. కొత్త మద్యం విధానంపై 2 రోజుల్లో అధికారుల కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించబోతున్నాయి.