Vijayasai: డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు సన్నిహితులే: విజయసాయి రెడ్డి
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు సన్నిహితులే ఉన్నారని విచారణలో తేలిందన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. ఓటమి భయంతోనే వైసీపీపై టీడీపీ వికృత చేష్టలు, అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శలు గుప్పించారు.