MP Raghurama: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట.. కీలక తీర్పునిచ్చిన న్యాయస్థానం..
ఇటీవల సంక్రాంతికి తమ ఊరికి వెళ్తున్నాని ఇందుకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఆయనకు 41 విధానాన్ని అనుసరిస్తూ రక్షణ కల్పించాలని తీర్పు వెలువరించింది.