Minister KTR: ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు..ఏవి?.. కేటీఆర్ ఆన్ ఫైర్!
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఇబ్బందులు ఉండేవని.. రాత్రి రైతులకు జాగారామే అయ్యేది అని విమర్శించారు. కరెంట్ వద్దనుకునే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని అన్నారు.