Telangana : ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం నాటికి ముగిసింది. మే 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం నాటికి ముగిసింది. మే 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు.
బీఆర్కే భవన్ లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని కలిశారు. ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రాడ్యుయేట్స్ కు వేతనంతో కూడిన సెలువు ఇవ్వాలని కోరారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల స్థానాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తన పేరును కాంగ్రెస్ అధిష్టానం చేర్చకపోవడంపై స్పందించారు అద్దంకి దయాకర్. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని అన్నారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
అడ్డంకి దయాకర్ కు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ లిస్టులో మహేశ్కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు రేపు తుది గడువు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న ఈ ఎన్నికకు నామినేషన్లకు గడువు ముగియనుంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు, ఎంపీ టికెట్లపై ఆయన ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే గవర్నర్ కోటాలో కోదండరాంకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయమైనట్లు సమాచారం. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవులపై కసరత్తు చేస్తోంది. గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులని ఎవరికి కేటాయించాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచలనలో ఉంది. 2 పదవుల కోసం 8 మంది పోటీలో ఉన్నారట.