MLC Bharath: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్కు బిగ్ షాక్.. కేసు నమోదు!
AP: వైసీపీ ఎమ్మెల్సీ భారత్పై కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్పేట పోలీసులకు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. దీంతో భరత్తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు చేశారు పోలీసులు.
/rtv/media/media_files/2024/10/21/DPnsqPXjeRrBeYPYKAvU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-BHARAT.jpg)