World Economic Forum 2025: చంద్రబాబుతో రేవంత్ భేటీ!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన సందర్భంగా ఈ ఇరువురు జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో భేటీ అయ్యారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి