MLA KTR: మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
/rtv/media/media_files/2025/03/05/BfnZ5E6afNmmEfd28Yl0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MLA-KTR-Vs-Konda-jpg.webp)