Latest News In TeluguIndia : 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు! 2025 నాటికల్లా భారతీయులందరీకీ కనీస వేతనాలు అందేలా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ILO మద్దతుతో పేదరిక నిర్మూలనతోపాటు అందరికీ ఆరోగ్యం, ఉన్నత విద్యను అందించేలా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నేరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. By srinivas 25 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn