India : 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు!
2025 నాటికల్లా భారతీయులందరీకీ కనీస వేతనాలు అందేలా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ILO మద్దతుతో పేదరిక నిర్మూలనతోపాటు అందరికీ ఆరోగ్యం, ఉన్నత విద్యను అందించేలా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నేరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
/rtv/media/media_files/8wwEouzXBL3mWJMqRDES.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/8-3-jpg.webp)