Food Poison: మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సోరో బ్లాక్ లోని సిరాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజనం తిని 100 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ఉదయన్ నారాయణ నోడల్ స్కూల్ లో గురువారం మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/10/rotten-eggs-in-lunch-17-students-on-the-spot-2025-11-10-19-38-09.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/food-poison.jpg)