Food Poison: మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సోరో బ్లాక్ లోని సిరాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజనం తిని 100 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ఉదయన్ నారాయణ నోడల్ స్కూల్ లో గురువారం మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/food-poison.jpg)