మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య
ఉన్నత విద్య చదువుకున్నా..వివాహేతర బంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలామంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్తను భార్య దారుణంగా విషం పెట్టి హత్య చేసింది. అది కూడా కేవలం వివాహేతర సంబంధం విషయంలో కావడం గమనార్హం.
/rtv/media/media_files/2025/12/22/fotojet-2-2025-12-22-20-06-14.jpg)