Kaleshwaram commission: కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు
కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు, అవినీతి తదితర అంశాలపై విచారిస్తోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మరో రెండు నెలలు పెంచారు. కాళేశ్వరం పై న్యాయ విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.