Medak: పిల్లలు నిద్రలేవడంలేదని తల్లి ఏం చేసిందంటే.!
మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో భార్య తన పిల్లలపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో భార్య తన పిల్లలపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.