Manipur Violence: మణిపూర్ లో మళ్లీ హింస, కాల్పులు...ముగ్గురు మృతి , ఐదుగురికి గాయాలు..!!
మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా,ఐదుగురు గాయపడ్డారు. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.