National: దుమ్ము లేపుతున్న మేక్ ఇన్ ఇండియా వస్తువులు
ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు.
ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు.
మొబైల్ ఎగుమతులకు సంబంధించి ఒక నివేదిక వచ్చింది, అందులో భారతదేశం మొబైల్ ఎగుమతులలో చైనా మరియు వియత్నాంలను వెనుకకు నెట్టివేసిందని చెప్పబడింది. ఈ మొబైల్ ఎగుమతి 40 శాతానికి పైగా ఉంది.