RTV ఎక్స్క్లూజివ్.. ఫుడ్ పాయిజన్ వెనుక సంచలన విషయాలు
నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గల కారణాలు బయటకొచ్చాయి. పాఠశాలలో ఉండే తాయమ్మ అమ్మవారు వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని వంట మనిషి తెలిపారు. అమ్మవారికి పూజలు నిలిచిపోవడంతో పిల్లలకు ఇబ్బందులు పెడుతుందని అన్నారు.