Medigadda : మూడు బ్యారేజీల్లో డ్యామేజ్ లున్నాయి.. మేడిగడ్డను సందర్శించిన కాంగ్రెస్ మంత్రులు
నలుగురు కాంగ్రెస్ మంత్రులతో కూడిన బృందం శుక్రవారం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. 5 పిల్లర్లు 5 ఫీట్లు కుంగిపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్ట్ ప్లాన్ మార్చేసి లక్ష కోట్ల ఖర్చులు చూపించిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి పరిశీలన తర్వాత సీఎంకు నివేదిక ఇస్తామన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T215432.924-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mddd-jpg.webp)