Elections 2023: నదిని ఈదుతూ వెళ్లి మరీ ఓటు.. మధ్యప్రదేశ్ లో పోలింగ్ రికార్డ్..
మధ్యప్రదేశ్ లో శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో ఇక్కడ పోలింగ్ నమోదు అయింది. సింధ్ నదిపై బ్రిడ్జ్ సదుపాయం లేకపోవడంతో ఐదు గ్రామాల ప్రజలు నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.