Pune: పూణె లగ్జరీ పోర్షే కారు యాక్సిడెంట్ కేసులో కీలక మలుపులు!
పూణెలోని కళ్యాణి నగర్లో లగ్జరీ పోర్షే కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కారు ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్లు నిందితుడి తండ్రి తెలిపాడు. దీంతో డ్రైవర్, సురేంద్ర అగర్వాల్ను పూణే క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నిస్తోంది.