Ayodya Rammandir: రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ కూడా వస్తారు.. వీహెచ్పీ సంచలన ప్రకటన..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్ నేత, ఎల్కే అద్వానీ కూడా హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ (VHP) ప్రకటించింది. మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమానికి హాజరవుతారో లేదో ఇంకా స్పష్టత లేదని తెలిపింది.