Revanth Reddy : రేవంత్ దూకుడు.. నేడు సొంత నియోజకవర్గంలో రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
/rtv/media/media_files/2025/02/18/AFxQ0Yw18GBzsMqOVphi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/revanth-reddy-kodangal-jpg.webp)